TG: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. రూ.55,313 కరెంట్ బిల్

82చూసినవారు
TG: విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. రూ.55,313 కరెంట్ బిల్
కరీంనగర్ లో బి.సదయ్య అనే వ్యక్తి ఓ లాడ్జిని నిర్వహిస్తున్నాడు. ఆ లాడ్జిలోని మీటర్ చెడిపోయింది. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అలాగే లాడ్జి మీటర్‌ను కెపాసిటర్‌ను బిగించకపోతే జరిమానా వేస్తామని అధికారులు చెప్పడంతో 3 నెలల కిందట కెపాసిటర్ బిగించాడు. అయినా జరిమానా వేశారు. కెపాసిటర్ బిగించలేదని జరిమానా రూ.4560 వేశారు. దీంతో కరెంట్ బిల్లు మొత్తంగా రూ.55,313 రావడంతో సదయ్య ఖంగుతిన్నాడు.

సంబంధిత పోస్ట్