చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: YS జగన్

81చూసినవారు
చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: YS జగన్
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అడ్డగోలుగా దొరికిపోయారని వైఎస్ జగన్ అన్నారు. తిరుమల పర్యటన రద్దు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'రాజకీయ దుర్బద్ధితోనే లడ్డూ విశిష్టతను సీఎం దెబ్బతీశారు. వంద రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి లడ్డూ వివాదం తెరపైకి తీసుకువచ్చారు. జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అంశం తీసుకొచ్చారు' అని జగన్ ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్