TG: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

56చూసినవారు
TG: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై సాధువులపైకి డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు సాధువులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్