పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటేసిన వధూవరులు

53చూసినవారు
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఓ నవజంట ఓటర్లకు ఆదర్శంగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘర్‌లోని పోలింగ్ బూత్‌లో కొత్తగా పెళ్లయిన దంపతులు ఓటు వేశారు.పెళ్లి బట్టలతో వచ్చి మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూపీలోని ముజఫర్‌నగర్‌లో దీప అనే అమ్మాయి పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్