లోయలో పడ్డ బస్సు.. ఆరుగురి మృతి

58చూసినవారు
లోయలో పడ్డ బస్సు.. ఆరుగురి మృతి
జమ్మూ కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్నూర్ సెక్టార్లో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 13 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్