అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా..!

54చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా..!
గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో 39 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆ ఓటమి లోక్‌సభ ఎన్నికలపై పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఓటమిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు నిర్వహించినా.. కేసీఆర్ ఫోకస్ చేయకపోవటంతోనే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ పేరు మార్చడం ఆ పార్టీ చేసిన పెద్ద తప్పుగా అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్