బాధితురాలి వివరాలు చెప్పలేం: ఫిలిం ఛాంబర్‌

53చూసినవారు
బాధితురాలి వివరాలు చెప్పలేమని ఫిలిం ఛాంబర్‌ తేల్చి చెప్పింది. నటి ఝాన్సీ, భరద్వాజ్, దామోదర్ ప్రసాద్ మీడియాతో ఇవాళ మాట్లాడారు. తొలుత ఆ అమ్మాయి ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిందని నటి ఝాన్సీ తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ్‌ మాట్లాడుతూ ’ఇలాంటి కేసుల కోసమే 2013లో ఆసరా అని పెట్టాం. 2018లో ప్యానల్‌ పెట్టాం. ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. 90 రోజుల్లో దీనికి పరిష్కారం ఆలోచిస్తాం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్