విద్యార్థుల వివరాలు చెప్పని విద్యాశాఖ

67చూసినవారు
విద్యార్థుల వివరాలు చెప్పని విద్యాశాఖ
ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్ధులు చదువుతున్నారనే లెక్కలను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా చెప్పడం లేదు. ప్రతిసారీ ఒక్కో లెక్కను చెబుతోంది. గత విద్యాసంవత్సరం (2023-24) ప్రారంభంలో 38,25,000 మంది చేరారని అధికారులు సమాచార హక్కు చట్టం కింద అడిగితే సమాచారం అందించారు. మేలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలో 36.50లక్షల విద్యార్ధులే చేరినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్