జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచిన ప్రభుత్వం

51చూసినవారు
తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేపడుతున్నారు. స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూడాలు సమ్మె బాట పట్టారు. అత్యవసరమైనవి మినహా అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ చర్చలకు పిలిచారు. కాసేపట్లో మంత్రి జూడాలతో చర్చలు జరపనున్నారు. చర్చల అనంతరం మరింత క్లారిటీ రానుంది.

సంబంధిత పోస్ట్