భార్యను చున్నీతో ఉరేసి చంపిన భర్త

64చూసినవారు
భార్యను చున్నీతో ఉరేసి చంపిన భర్త
వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త భార్యను చున్నీతో ఉరేసి చంపాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా ఆకుదారివాడ గ్రామంలో జరిగింది. మల్హర్‌ మండలం అనుసాన్‌పల్లికి చెందిన ఇస్లావత్‌ సుమత(30)ను 2016లో ఇస్లావత్‌ హతిరాంకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఏడాదిన్నరగా భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం గొర్రెపిల్లను మేతకు తీసుకెళ్లిన భార్యతో గొడవ పడి చున్నీతో ఉరేసి చంపాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్