వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి మంగళవారం లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశం

4021చూసినవారు
వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి మంగళవారం లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశం
31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది. ఇది మంగళవారం నిర్వహించే అవకాశం ఉంది. ఈ కేసు విచారణను హైకోర్టు ఆగస్టు 29కి వాయిదా వేసింది. ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్ గా పనిచేసే సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రదేశం సమీపంలో ఉన్న సీసీటీవీ దృశ్యాల్లో అతడు కన్పించాడు.

సంబంధిత పోస్ట్