ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

67చూసినవారు
ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా HYDలోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటలపాటు సాగిన భేటీలో 10 కీలక అంశాలపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చర్చించారు. సమస్యల పరిష్కానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్