బోల్తా పడిన మద్యం వాహనం.. ఎగబడ్డ జనం (వీడియో)

60చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఎత్మాద్‌పూర్ ప్రాంతంలో ఒప్పందంపై మద్యం సరఫరా చేసేందుకు వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న బాటసారులు మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. చాలా మంది బాటసారులు బాటిళ్లు తీసుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాద ఘటనలో డ్రైవర్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్