ముగిసిన పారిస్ పారాలింపిక్స్

83చూసినవారు
ముగిసిన పారిస్ పారాలింపిక్స్
పారిస్ పారాలింపిక్స్ నేటితో ముగిసాయి. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పోటీలు 11 రోజులపాటు కొనసాగాయి. 216 పతకాలతో చైనా మొదటి స్థానంలో ఉంది. గ్రేట్ బ్రిటన్ 120 పతకాలతో రెండో స్థానం, అమెరికా 102 పతకాలతో మూడో స్థానంలో ఉంది. భారత్ 29 పతకాలతో 16వ స్థానంలో ఉంది. మొత్తం 4,463 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 549 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్