ఛత్తీస్గఢ
్లోని కేసీజీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలిక అన్నను
గొడ్డలితో నరికి
చంపేసింది. నిత్యం మొ
బైల్ ఫోన్లో ఇతర కుర్రాళ్లతో మాట్లాడుతున్న చెల్లిని అన్న మందలించాడు
. దీంతో కోపంలో అతడు పడుకున్న సమయంలో గొడ్డలితో చెల్లి గొంతు నరికి చంపిందన
ి పోలీసులు వెల్లడించారు.