జూనియర్ డాక్టర్ల స్ట్రైక్ కు ముహూర్తం ఖరారు

17766చూసినవారు
జూనియర్ డాక్టర్ల స్ట్రైక్ కు ముహూర్తం ఖరారు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేయనున్నారు. స్టైఫండ్ రావట్లేదని ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటీసును సోమవారం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డీఎంఈ వాణికి అందజేశారు. ఈ సందర్భంగా జూడా ప్రెసిడెంట్ సీహెచ్ జీ హర్ష సాయి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి స్ట్రైఫండ్ సమస్య నెలకొన్నదన్నారు. రెండు నెలల నుంచి అందలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్