గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తం శుభ్రపడుతుందని, నరాలకు బలం చేకూరుతుందని వైద్యులు చెబుతున్నారు. మలబద్దకం సమస్య ఉండదని, జీర్ణశక్తి బాగా పెరుగుతుందని, సంతానం లేని మహిళలు నానబెట్టిన కిస్మిస్లను తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంద చెబుతున్నారు.