బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: సీఎం యోగి

78చూసినవారు
బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా స్పందించారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు ఎంతో పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు, వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు.  నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరాని NGTకి నివేదిక సమర్పించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్