పిల్లలను అక్రమంగా అమ్మేస్తున్న ముఠా సభ్యులు వీరే!

53చూసినవారు
పిల్లలను అక్రమంగా అమ్మేస్తున్న ముఠా సభ్యులు వీరే!
పిల్లలను అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాలో శోభారాణి, పాషా, స్వప్నతోపాటు అన్నోజిగూడకు చెందిన బండారి హరి(34), అతని తల్లి పద్మ(65), విజయవాడకు చెందిన బలగం సరోజ(32), ముదావత్ శారద(39), పటాన్ ముంతాజ్(28), అనురాధ(27), ఉప్పుగూడకు చెందిన ముదావత్ రాజు(30), చర్లపల్లి-మమత(30),ఇతర రాష్ట్రాలకు చెందిన కిరణ్, ప్రీతి, కన్నయ్య కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఈ దందా చేస్తున్నారని హైదరాబాద్ రాచకొండ పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్