వారికి కూడా రూ. 15 వేలు..?

58చూసినవారు
వారికి కూడా రూ. 15 వేలు..?
హామీల అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రైతుబంధు రూ 15వేలకు పెంపుతో పాటుగా అర్హులు- అనర్హుల లెక్క తేల్చే ప్రక్రియ వేగవంతం చేసింది. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున పెట్టుబడిసాయం అందజేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల వరకు ఉంటారు. కౌలు రైతులను గుర్తించే విధి విధానాలను మంత్రివర్గ ఉప సంఘం ఖరారు చేయనుంది.

సంబంధిత పోస్ట్