దొంగకు పులిహోర తినిపించి మరీ దేహశుద్ధి చేశారు (వీడియో)

60చూసినవారు
దొంగకు పులిహోర తినిపించి కొందరు యువకులు దేహశుద్ధి చేశారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను యువకులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని అనడంతో పులిహోర తినిపించారు. అనంతరం దొంగను పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్