ఐసీసీ ప్రకటించిన బెస్ట్ వన్డే టీమ్ ఇదే!

561చూసినవారు
ఐసీసీ ప్రకటించిన బెస్ట్ వన్డే టీమ్ ఇదే!
2023 ఏడాదికి గానూ ఐసీసీ మెన్స్ వన్డే టీం ఆఫ్ ది ఇయర్ జట్టును ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు భారత ఆటగాడు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించారు. జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ.

సంబంధిత పోస్ట్