ఐరాస పనితీరుపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

73చూసినవారు
ఐరాస పనితీరుపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
ఐక్యరాజ్య సమితిలో అత్యున్నత విభాగమైన భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)లో భారత్‌కు శాశ్వత సభ్వత్వం లేకపోవడం సరికాదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు యూఎన్ఎస్‌సీ‌లో శాశ్వత సభ్యత్వం ఉండాలని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఐరాస అనుబంధ సంస్థలను పునర్ఃవ్యవస్థీకరించాలని, శక్తివంతమైన దేశాలు వాటి సభ్యత్వాన్ని వదులు కోవడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్