లోగో మార్పు వెనుక కుట్ర ఇదే: కేటీఆర్

56చూసినవారు
లోగో మార్పు వెనుక కుట్ర ఇదే: కేటీఆర్
కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కేసీఆర్ మార్క్ కనిపించకూడదని.. రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్