ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే... విజేత ఎవరు?

69చూసినవారు
ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే... విజేత ఎవరు?
ఏపీలో ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే విజేతను ఎలా నిర్ణయించాలనే దానిపై ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ విధానంలో విజేతను నిర్ణయిస్తారు. ఇద్దరు అభ్యర్థుల పేర్లను చీటీలపై రాసి ఒక చీటిని తీస్తారు. ఎవరి పేరు ఆ చీటీలో వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు.

సంబంధిత పోస్ట్