ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. జూన్ 2న మొదలుకానున్న ఈ మెగాటోర్నీ అదే నెల 29న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత తుదిజట్టును ప్రకటించారు.
జట్టు ఇదే:
రోహిత్ శర్మ (C), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (WC), రింకూ సింగ్/శివమ్ దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ.