ఎంపీపై వాలంటీర్ పోటీ

47300చూసినవారు
ఎంపీపై వాలంటీర్ పోటీ
బాపట్ల వైసీపీ ఎంపీ సురేష్ పై మాజీ వాలంటీర్ పోటీకి దిగాడు. బాపట్ల జిల్లా చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్ బాబు అనే వాలంటీర్ పోటీకి చేయనున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి బాపట్ల పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఐదేళ్లలో ఎంపీ సురేష్ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అరాచకల్ని భరించలేక పోటీకి దిగినట్లు ఆనంద్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్