ఆ 3 నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వానివే: ఎల్ నరసింహారెడ్డి

68చూసినవారు
ఆ 3 నిర్ణయాలు కేసీఆర్ ప్రభుత్వానివే: ఎల్ నరసింహారెడ్డి
మూడు అంశాల విచారణ కొనసాగుతోందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ కొనసాగుతోందని అన్నారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగడంతో 25 మందికి నోటీసులు ఇచ్చారు. కాగా మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం మాత్రమే తీసుకుందని నరసింహా రెడ్డి పేర్కొన్నారు. జెన్‌కోకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్