MI అభిమానుల దాడిలో CSK ఫ్యాన్‌ మృతి

577చూసినవారు
MI అభిమానుల దాడిలో CSK ఫ్యాన్‌ మృతి
Mi ఫ్యాన్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ CSK అభిమాని చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్షాపూర్‌లో చోటు చేసుకుంది. మార్చి 27న SRHతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 12 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో చెన్నై ఫ్యాన్ అయిన బండోపంత్ బాపుసో టిబిలే (63) సంబరాలు చేసుకున్నాడు. అక్కడే ఉన్న ముంబై అభిమానులు సదాశివ్ (35), బల్వంత్ (50).. బండోపంత్‌పై కర్రలతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్