'బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులే'

61చూసినవారు
'బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులే'
అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు. త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వాస్తవికత ఉందని.. ఈ బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులేనని కోమటిరెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్