ఆ వీడియో తర్వాత బెదిరింపులు పెరిగాయి: స్వాతి మాలీవాల్

85చూసినవారు
ఆ వీడియో తర్వాత బెదిరింపులు పెరిగాయి: స్వాతి మాలీవాల్
తనపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకపక్షంగా చేసిన వీడియో తర్వాత బెదిరింపులు పెరిగాయని ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. వీడియోలో ధృవ్ చాలా విషయాలు ప్రస్తావించలేదని చెప్పాడు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆప్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకే ఇదంతా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు వస్తున్న అత్యాచారం, హత్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరింది.

సంబంధిత పోస్ట్