బొత్స ఝూన్సీ దగ్గర మూడున్నర కేజీల బంగారం

615చూసినవారు
బొత్స ఝూన్సీ దగ్గర మూడున్నర కేజీల బంగారం
విశాఖ లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝూన్సీ సమర్పించిన అఫిడవిట్‌లో ఆమెకు మూడున్నర కేజీల బంగారం ఉంది. తమ కుటుంబానికి రూ.19.76 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. బొత్స ఝూన్సీ వద్ద రూ.4.5 లక్షలు, బొత్స సత్యనారాయణ వద్ద రూ.4.75 లక్షల నగదు ఉందన్నారు. ఝూన్సీ వద్ద 325 తులాలు, సత్యనారాయణ వద్ద 31 తులాల బంగారం ఉంది.

సంబంధిత పోస్ట్