ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముగ్గురు భారత ప్లేయర్స్

68చూసినవారు
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముగ్గురు భారత ప్లేయర్స్
2023 ఏడాదిగానూ ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల నామినీస్ జాబిజాతాలను విడుదల చేసింది. ఈ అవార్డు రేసులో ముగ్గురు భారత ఆటగాళ్లు నిలిచారు. విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీతో పాటు శుభ్‌మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో పోటీపడుతున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ రేసులో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్