ఉద్యోగాలు ఇప్పిస్తామని భారత్‌కు రప్పించి ముగ్గురు బంగ్లాదేశ్ వ్యక్తుల కిడ్నీలు కొట్టేసిన దుండగులు

68చూసినవారు
ఉద్యోగాలు ఇప్పిస్తామని భారత్‌కు రప్పించి ముగ్గురు బంగ్లాదేశ్ వ్యక్తుల కిడ్నీలు కొట్టేసిన దుండగులు
బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను ఉద్యోగాలు ఇప్పిస్తామని భారత్‌కు రప్పించిన మానవ అక్రమ రవాణాదారులు, వారి మూత్రపిండాలను దొంగిలించారు. ఉద్యోగాలకు అవసరమైన వైద్య పరీక్షలు అని చెప్పి, అందులోని ఇద్దరు వ్యక్తులకు శస్త్రచికిత్స చేయించి కిడ్నీలు దోచేశారు. 6 రోజులుగా తన నుంచి 49 ట్యూబుల రక్తాన్ని తీసుకున్నారని బాధితుల్లో ఒకరు చెప్పారు. తమ ఖాతాల్లో సుమారు రూ. 2.81 లక్షలు జమ అయినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్