బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్థిగా టి.ఎన్ వంశీ తిలక్

44241చూసినవారు
బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్థిగా టి.ఎన్ వంశీ తిలక్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా టి.ఎన్ వంశీ తిలక్ ను ఖరారు చేసింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి.

సంబంధిత పోస్ట్