ఇవాళ పంజాబ్- రాజస్థాన్ మధ్య మ్యాచ్

71చూసినవారు
ఇవాళ పంజాబ్- రాజస్థాన్ మధ్య మ్యాచ్
IPLలో ఇవాళ పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరుకోవాలని భావిస్తోంది. ఇక పాయింట్ల పట్టికలో పదో స్థానంలో పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్