ఉద్యోగులు ఆఫీసుకు గంట లేటుగా వచ్చి, ముందుగానే బయలుదేరుతున్నారని తెలిపిన ట్రాఫిక్ డేటా

59చూసినవారు
ఉద్యోగులు ఆఫీసుకు గంట లేటుగా వచ్చి, ముందుగానే బయలుదేరుతున్నారని తెలిపిన ట్రాఫిక్ డేటా
ఉద్యోగులు 9-5 షిఫ్ట్ కు బదులు ఉ.10 గంటలకు కార్యాలయానికి చేరుకునేందుకు, సా.4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరేందుకు ఇష్టపడుతున్నారని ట్రాఫిక్ విశ్లేషణ సంస్థ INRIX నివేదించింది. ప్రస్తుతం రద్దీ.. ఉదయం పీక్ అవర్స్ కు బదులుగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఏర్పడుతుందని గుర్తించింది. కొన్ని గంటలు మాత్రమే పని కోసం ఆఫీసుకు వెళ్లే కాఫీ బ్యాడ్జింగ్ అనే అలవాటు వల్ల కూడా ఈ మార్పు జరిగింది.

సంబంధిత పోస్ట్