స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు

66చూసినవారు
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు
పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ విద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్(సమన్వయం) పార్వతి ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ బోర్డుపై కుడివైపున మొత్తం ఎంతమంది విద్యార్థులు? ఎంతమంది హాజరయ్యారు? అనే వివరాలను ప్రదర్శించాలని సూచించారు. ప్రైవేట్ బడులతో పాటు అన్ని యాజమాన్యాలు దీన్ని అనుసరించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్