రాజధాని రైతులకు రూ.400 కోట్లు విడుదల

55చూసినవారు
రాజధాని రైతులకు రూ.400 కోట్లు విడుదల
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూముల్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ త్వరలో చెల్లించనుంది. కౌలు నిమిత్తం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో రూ.400కోట్లు కేటాయించిన ప్రభుత్వం, దాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)కి విడుదల చేస్తూ శుక్రవారం అనుమతులు జారీ చేసింది. అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్