విషాదం: ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి (వీడియో)

85చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. వరాజ్‌పూర్‌లోని ఖేరేశ్వర్ ఘాట్‌లో ఇద్దరు సొంత అన్నదమ్ములు ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో కన్నీటి అలముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్