TRAGEDY: సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత

58చూసినవారు
TRAGEDY: సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత
ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తల్లి బేగం నౌరీన్ సమీ ఖాన్ (77) చనిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ అద్నాన్ సమీ సోమవారం ట్వీట్ చేశారు. తల్లి మృతితో తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయామని, ఆమె లేని లోటు తీర్చలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. ఇక అద్నాన్ సమీ బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఏ జిల్లా ఏ జిల్లా, నచ్చావే నైజాం పోరీ, ఓ ప్రియా ప్రియా, ఓ మధు ఓ మధు వంటి హిట్ సాంగ్స్ ఆలపించారు.

సంబంధిత పోస్ట్