నిజం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కానీ ఓడిపోదు

82చూసినవారు
అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై ఆప్‌ నేతలు స్పందించారు. ‘‘నిజానికి సమస్యలు ఎదురవ్వొచ్చు. కానీ ఓడిపోదు’’ అని ఆప్‌ నేత ఆతిశీ వ్యాఖ్యానించారు. అసత్యాలు, కుట్రలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సత్యం మళ్లీ గెలిచిందని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా అన్నారు. ’ఆప్‌ కుటుంబానికి అభినందనలు. ఇంతకాలం దృఢ వైఖరి ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. ఇతర నేతలు కూడా త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నాను‘ అని కేజ్రీవాల్ సతీమణి సునీత అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్