తెలంగాణలో పిడుగు పడి ఇద్దరు మృతి

73చూసినవారు
తెలంగాణలో పిడుగు పడి ఇద్దరు మృతి
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శంనాపూర్ వద్ద ఉన్న మల్లన్న గుట్ట ప్రాంతంలో పిడుగు పడింది. ఈ పిడుగు దాటికి సిద్దయ్య (50), నందు(22) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్