రత్న భాండాగారం.. అంచనా వేయలేకపోయిన నిపుణులు

52చూసినవారు
రత్న భాండాగారం.. అంచనా వేయలేకపోయిన నిపుణులు
రత్న భాండాగారం గదుల తలుపులు చివరిసారిగా 1978లో తెరిచారు. అయితే అప్పుడు సంపద లెక్కింపు జరిగినా వివరాలు ప్రస్తుతం ఆలయ యంత్రాంగం వద్ద లేకపోవడంతో భక్తుల్లో అలజడి నెలకొంది. 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి ఇతర విలువైన విలువైన రత్నాలు, రాళ్లు గుర్తించినట్లు సమాచారం. రత్న భాండాగారంలోని మొత్తం సంపద విలువకు సంబంధించి వివరాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు అప్పటి ప్రభుత్వం సంపద వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్