VIDEO: రైల్లో ఎవరైనా ఇలా జర్నీ చేస్తారా?

66చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా భారతీయ రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడాదికి దాదాపు 8.086 బిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియోలో ఓ రైలు ఎక్కేందుకు జనాలు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో దీనిపై స్పందించారు. రైలు సర్వీసులను పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్