VIDEO: ఓటేస్తోన్న జవాన్లు

54చూసినవారు
లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో ఓటేసేందుకు భారత ఆర్మీ సిబ్బంది వేల సంఖ్యలో పోలింగ్ బూత్క వచ్చారు. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ కాంట్లోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తూటాతో ఉగ్రవాదులు, చొరబాటు దారులను తరిమికొట్టే జవాన్.. ఓటుతో తన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడిని ఎన్నుకుంటున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్