VIDEO: మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు

35763చూసినవారు
ఆంధ్రప్రదేశ్ మాచర్ల నియోజకవర్గంలోని తుమ్మూరు కోట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పులిపాటి నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ బోయిన నరసింహారావు ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న వీడియోను నేడు వైఎస్ఆర్ పార్టీ తన సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వైసీపీ ఆరోపించింది.

సంబంధిత పోస్ట్