ఆహార రుచులకోసం హోటళ్లు, రెస్టారెంట్లలో ఎగబడుతున్నారా?

52చూసినవారు
ఆహార రుచులకోసం హోటళ్లు, రెస్టారెంట్లలో ఎగబడుతున్నారా?
HYD ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో సంచ‌ల‌న నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మంగళవారం సోమాజిగూడ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో హోటళ్లపై ఫుట్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమాజిగూడలోని కృతుంగ రెస్టారెంట్, ఓ బార్, కేఎఫ్‌సీల్లో లైసెన్సు లేని సంస్థల పేరుతో తయారైన ఆహారం, టీడీఎస్ తగిన మోతాదులో లేని మంచి నీటి బాటిళ్లు, దుర్గంధంతో కూడిన కిచెన్లను పరిశీలించిన అధికారులు షాకయ్యారు. దాదాపు 90 చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించిన అధికారులు.. 40 హోటళ్లపై కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్