రద్దీగా కొడంగల్ బస్టాండ్

85చూసినవారు
రాఖీ వేల కోడంగల్ బస్టాండ్ రద్దీగా మారిపోయింది. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు పుట్టింటికి వచ్చినా అక్క, చెల్లెలు తిరుగుప్రయాణం అవుతున్నారు. దీంతో మంగళవారం బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. పండగ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచినప్పటికీ తమకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక్కో బస్సు కోసం సుమారు గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్