'పండుగలు శాంతియుతంగా జరుపుకోండి'

84చూసినవారు
'పండుగలు శాంతియుతంగా జరుపుకోండి'
అన్ని మతాల ప్రజలు తమ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ దుస్రు నాయక్, తహసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. కోస్గి పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఆయా పండుగలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, డీజేలు అనుమతి లేదని, పోలీసులకు ప్రజలు సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్